ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అయితే 2025 వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటు చట్టం చేసినందున మొత్తం చట్టాన్ని కొట్టేసేందుకు నిరాకరించింది. అయితే, కొన్ని సమస్యాత్మకమైన నిబంధనలపై మాత్రం స్టే విధించింది....
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో యంపీజే రాయలసీమ ప్రాంతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ స్థానిక జిల్లా సెంటర్ లోని యంపీజే కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీజే ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్...
ఒంగోలు: ప్రకాశం జిల్లా దామోదర్ కు పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ దామోదర్ దాస్ కు పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. విజయనగరం జిల్లాకు...
Shot News:ఇస్లాం స్త్రీలను అణచి వేస్తుంది.కట్టు బానిస లాగా బురఖాలో బంధించి, పిల్లలు కనె వస్తువు లాగా ఇంటిలోనే ఉంచుతుంది అని ఇస్లాం వాస్తవజ్ఞానం తెలియని వారు చేసే దుష్ప్రచారం…కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఇస్లాంలో...
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బదిలీపై రానున్నారు. గతంలో తిరుపతి ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ రాజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఎస్పీగా...
అమరావతి: 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ. అలాగే 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి వివరాలు… #...
ఒక్కోసారి జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మీరెంతగానో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం నుంచి యజమాని మిమ్మల్ని అనూహ్యంగా తొలగించొచ్చు. అహర్నిశలూ శ్రమించి ఏర్పాటుచేసుకున్న కంపెనీ మీ కళ్ల ముందే మూతపడే పరిస్థితి తలెట్టొచ్చు.భార్య తో...
అమరావతి: ఏపీలో అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పూర్తిస్థాయి (మెయిన్) అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ అయిన 4,687 కేంద్రాల్లో సహాయకుల (హెల్పర్ల) పోస్టుల...
వై పాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని కార్లు స్టాండ్ కి స్థలం కేటాయించాలని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఒంగోలులో ప్రకాశం జిల్లా DRO ఓబులేసు కి...
లోన్పై కొనుగోలు చేసిన ఫోన్ల విషయంలో RBI కొత్త రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఫోన్లను రిమోట్ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు RBI అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది....