ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన నేపథ్యంలో.. అమెరికా, ఇజ్రాయెల్ వత్తిడితో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక గుర్తింపునివ్వక...
అమరావతి- అసెంబ్లీ: ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్కాపురంలోని సర్వేజన ప్రభుత్వ హాస్పిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీలో సమస్య లేవనెత్తారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.....
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన ఓ గర్భిణీ స్త్రీ, ఆసుపత్రి వాష్రూమ్ వద్ద బిడ్డకు జన్మనిచ్చి, ఆ శిశువును బకెట్లో పడేసి...
రాష్ట్రంలోని పలు సమస్యలపై ప్రకాశం జిల్లా కాపు సంఘం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దొమ్మరి కులస్తులను...
గుంటూరు: వర్షాలు వలన ప్రజలు అంటువ్యాధులకు గురికాకుండా తగు జాగ్రత్తలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని గుంటూరుకు చెందిన హోప్ విన్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా అన్నారు. భారీ వర్షాల కారణంగా కలుషితమైన...
బ్రిటన్ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించింది. కొన్ని నిమిషాల తేడాతో కెనడా, ఆస్ట్రేలియా కూడా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. ఫ్రాన్స్ మరియు సౌదీ అరేబియా ఆధ్వర్యంలో రేపు UNOలో పాలస్తీనాను గుర్తించెందుకు ప్రత్యేక సమావేశం...
మార్కాపురం: సిఐటియూ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని యూనియన్ నాయకులు, భవన్ నిర్మాణ కార్మికుల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటీయు...
ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో లారీని నడిపిన డ్రైవరు పొగాకు బ్యార్నిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ...
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని అటవీ ప్రాంతంలో పులుల సంచారాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు రేస్ కుక్క చిక్కింది. నాగార్జునసాగర్ నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 76 రేస్ కుక్కలు ఉన్నట్లుగా అటవీశాఖ...
గుంటూరు: నూర్ భాష /దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో వుడ్ల్యాండ్ హోటల్ నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కె. పీర్ మహమ్మద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర...