చంఢీగర్: ఈ నెల 21 నుండి 25 వరకు చంఢీగర్ లో జరుగుతున్న సీపీఐ 25 వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి...
Shot News: విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్న టీచర్లను గుర్తించి వారికి అవార్డుల ఇచ్చే కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఇందులో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేయుచున్న షేక్ దర్యావలి కు...
-కోట్లల్లో పన్నుల ఎగవేతలు -అల్యూమినియం మార్కెట్లో , విస్తృత తనిఖీలు.. -వ్యాపార రికార్డులు సీజ్ విజయవాడ, ప్రతినిధి:-విజయవాడ వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తు తానికి జూలు విదిలించింది. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు దీరిన...
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాను అయోధ్య డవలప్మెంట్ అథారిటీ (ADA) తోసిపుచ్చింది. పలు ప్రభుత్వ శాఖల నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో ఏడీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో...
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్ప భూకంపం సంభవించింది. మధ్య రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ఒంగోలు వాసులు తెలిపారు. ఇది రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో నమోదైనట్లు...
కంభం: ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు మంగళవారం కంభం, పరిసర ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో వైసిపి ఇంచార్జి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశం నిర్వహింారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై పలు...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్ఓ ముహమ్మద్ రహుఫ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాలోనే పెద్దదైన నల్లమల్ల ఫారెస్ట్ వన్య ప్రాణులను నిలయంగా ఉందని, వాటిని...
ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన నేపథ్యంలో.. అమెరికా, ఇజ్రాయెల్ వత్తిడితో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక గుర్తింపునివ్వక...
అమరావతి- అసెంబ్లీ: ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్కాపురంలోని సర్వేజన ప్రభుత్వ హాస్పిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీలో సమస్య లేవనెత్తారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.....