ఢిల్లీ: భారత రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే పరిమితమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మతం మార్చుకున్నా తమ పాత హోదాను కొనసాగించవచ్చని భావించేవారికి...
దివ్యఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఇది ఎంతో శుభప్రద మయిన నెల. ఈ నెలలో, తన దాసుల ఆరాధనలకు ఎన్నో రెట్ల ప్రతిఫలం యిస్తానంటున్నాడు విశ్వప్రభువు. విశ్వాసులయిన దాసులందరిపై అల్లాహ్, ఈ మాసంలో ఉపవాసాలను...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా మారారు. ఒక ముఖ్యమంత్రి నల్లకోటు వేసుకొని లాయర్గా మారి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించారు మమతా బెనర్జీ....
ముంబై: రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న...
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో యోగదనం సహారా సమితి వారు భారత సేవా రత్న అవార్డును డాక్టర్ షేక్ మహబూబ్ వలికి ప్రదానం చేశారు. ఈ అవార్డు...
న్యూఢిల్లీ: ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడిగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి సంబంధించిన అధికారిక...
తన స్వీయ అధ్యయనం మరియు విశ్లేషణ ప్రకారం, దేశంలో విద్వేషపూరిత శక్తులకు గానీ, వారి ప్రచారానికి గానీ ముస్లింలను ఓడించే శక్తి లేదు అని ఖిద్మత్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అబ్దుల్ జబ్బర్ సిద్ధిఖీ...