ఒంగోలు: మద్యం ముడుపులపై రాష్ట్ర ప్రభుత్వం “సిట్ “ఏర్పాటు చేయాలని APCC అధికార ప్రతినిధి షేక్ సైదా డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, బార్ షాపుల నుండి నెలవారి...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలోని ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం విద్యార్థుల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నరక చతుర్థి బొమ్మను బాణచంచాతో కాల్చారు. అలాగే విద్యార్థులు...
విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కంపియన్షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ (CCC) వారు నిర్వహించిన అవార్డ్ 2025 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ చూపిన వ్యక్తులకు 50 మందికి ప్రధానం చేశారు. సామాజిక...
కమ్యూనిటీ ఛేంజ్ మేకర్ అవార్డు–2025 అందుకున్న యువ కేర్ అధ్యక్షుడు అరీఫుద్దీన్ షేక్ మొహమ్మద్కు తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో ఘనంగా జరిగిన కంపేనియన్ షిప్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో యువా కేర్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడికి...
మార్కాపురం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం నేడు సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 10, 11 వ బ్లాక్ లలో ఉత్తమ్ కుమార్ ఆద్వర్యంలో ఘనంగా జరిగింది....
మార్కాపురం: వైసిపి జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గెల్లి చౌడేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలుబడ్డాయి....
పామూరు: దీపావళి పండుగ సందర్భంగా పామూరు సర్కిల్ పరిధిలో బాణాసంచా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం బీమా నాయక్ తెలిపారు. శనివారం పామూరులో దీపావళి సందర్భంగా...
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్-19 కబడ్డీ మరియు చెస్ పోటీలలో జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం విద్యార్థులు బి....
పల్నాడు జిల్లా తుమ్మల చెరువు బోధి పాఠశాలలో ఈరోజు గణాంక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని భారత గణాంక శాస్త్ర పితామహుడు ప్రొఫెసర్ ప్రసాంత చంద్ర మహాలనోబిస్ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి సందర్శించి రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ...