హైదరాబాద్: LEAD INDIA FOUNDATION అనే సంస్థ వారు దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ లో అత్యుత్తమ విద్యనందిస్తూ విద్యార్థుల సమగ్ర ప్రగతికి కృషిచేస్తున్న అత్యుత్తమ స్కూల్స్ కు అందించే ప్రతిష్టాత్మక డాక్టర్ A. P. J.అబ్దుల్...
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంఘం అధ్యక్షులు గుడిసె మహబూబ్ బాషా ఆధ్వర్యంలో గిద్దలూరు...
Shot News:కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల...
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగుల వరం రోడ్డులోని జగనన్న కాలనీలో మౌళిక సదుపాయాలు లేక అక్కడి దుర్భర పరిస్థితులకు అక్కడ నివాసం ఉండలేక పోతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. గత ప్రభుత్వం హాయంలో ఇక్కడ...
AP: ఎందరినో ధార్మిక విద్య నేర్పిన గురువు మౌలానా అబ్దుల్లాహ్ ఉమరి (పామర్రు) హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. కృష్ణ జిల్లా పామర్రులో (జమియతుల్ హుమైరా ముస్లిం బాలికల ధార్మిక విద్య సంస్థ) పురాతన విద్య...
మార్కాపురం: గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా, ప్రస్తుతం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా, మోటార్ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐటియుసి) అధ్యక్షులుగా తుది శ్వాస వరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పఠాన్ అమీరుల్లాఖాన్ అని టీడీపీ...
ఒక కొత్త రకం వరి వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు (China scientists) అభివృద్ధి చేశారు. దీనిని చైనా (China)కు చెందిన సాధారణ రకం ఒర్జ్యా సతివా రకం వరిని, ఆఫ్రికాకు చెందిన మరో రకం వరిని...
పొదిలి: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన యువకులు గణేష్ (20), అబినాష్ (22) నిన్న రాత్రి కొనకనమిట్ల మండలంలోని ఎదురాళ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. పొదిలి పట్టణంలోని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రేషన్ స్మార్ట్ కార్డులను స్థానిక రేషన్ షాపుల వద్ద సంబంధించిన సచివాల సిబ్బంది వచ్చి స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ కార్డుల...
ఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గొత కొద్ది కాలంగా అధికార బీజేపీ.. ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘంతో కలిసి ఓట్లను చోరీ చేస్తున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నారు. ఈ...