మార్కాపురం: హైదరాబాద్ -బెంగుళూర్ బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ్రైవేటు బస్సుల తనిఖి చేసిన మార్కాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్ సైదుబాబు. పట్టణంలోని పలు స్కూల్స్,...
మార్కాపురం: గత అయిదు రోజుల నుంచి తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దరిమడుగు దగ్గర ఆటోనగర్ మెకానిక్ షెడ్లలో వర్షం నీరు చేరి చెరువును తలపిస్తుంది. వర్షపు...
గిద్దలూరు – నంద్యాల రైలు మార్గంలో నూతన టన్నెల్ నిర్మాణం పనులు ప్రారంభించారు. గతంలోనే ఈ రైల్వే మార్గం డబుల్ లైన్ వేసి ట్రైన్లు తిరుగుతున్నాయి. ఈ టన్నెల్ పూర్తి అయితే గమ్యం చేరెందుకు 15...
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా పి.రాజా బాబు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆమ్ ఆద్మీ పార్టీ – జిల్లా అధ్యక్షులు వేశపోగుసుదర్శన్. కలిసిన వారిలో APCC...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్సిపి పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంగా షేక్ మొహమ్మద్ రఫీ మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అన్న రాంబాబుకి మర్యాదపూర్వక కలిసి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు....
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 మరియు 17 బాల బాలికల జిల్లా జట్టుకు సెలక్షన్స్ నిర్వహించడం జరిగినది....
అమరావతి: ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జి.ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య వ్యవహరిస్తారు. AISF, AIYF, రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన ఈశ్వరయ్య పలు ప్రజా సమస్యలపై పోరాడి...
పామూరు: అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో పోలీసులు, విద్యార్ధులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో...
మార్కాపురం: అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలీసులు, విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీనీ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Shot News:బ్రైట్ హారిజాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా రేపు 22-10-2025న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ ఘర్, పట్టాభిపురం, గుంటూరు నందు జరగబోతుంది. ఈ జాబ్ మేళాలో 1500 ఉద్యోగ అవకాశాలు...