బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ విజయదశమి సందర్భంగా దుర్గమాత దర్శనం కోసం ముంబైలోని పూజా మండపాన్ని సందర్శించారు. ప్రతీ ఏటా తన కుటుంబంతో కలిసి అత్యంత ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొనే కాజోల్కు, ఈసారి మాత్రం...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ‘ఆటో డ్రైవర్ సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, ఆర్టీవో సిరి చందన, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, జనసేన ఇంచార్జి...
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపు గల్లు గ్రామంలో శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమాని లేని సమయాన్ని చూసి ఓ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదు బంగారాన్ని...
ఒంగోలు: ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్ లో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఆద్వర్యంలో దిశా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు పలు విషయాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో MP మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా...
ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్థాన్ మీద భారత్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్నిఇకనైనా ఆపకపోతే.. ఆ దేశం భౌగోళిక, చారిత్రక అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. 23న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష, 24న సెకండియర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి...
మార్కాపురం: సమాజంలో ప్రతి ఒక్కరు గాంధీ చూపిన అహింసా మార్గంలో నడవాలని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి పురస్కరించుకొని న్యాయమూర్తుల ఆదేశాల మేరకు...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు దసరా పండుగ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయుధ పూజా కార్యక్రమాన్ని పోలీస్ సిబ్బందితో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోనీ గడియార స్థంభం వద్ద ఉన్న గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ...