విజయవాడ: గుంటూరు జిల్లా తురకపాలెంలో జూన్ 25వ తేదీ నుండి నేటి వరకు హఠాత్ మరణాలు సంభవించి ఏకంగా 40 మంది దాకా మృత్యువాత హఠాత్తుగా జ్వరం, కడుపు నొప్పి, విరోచనాలతో మరణించారు. వరస మరణాలపై...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం శివారు ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సుబ్బారావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్...
దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ముందడుగు వేశారు. గాజాలో శాంతి స్థాపన కోసం 20 సూత్రాలతో కూడిన ఒక సమగ్ర ప్రణాళికను ఆయన అధికారికంగా...
భారత దేశ అతి పెద్ద కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల చేపట్టిన ఉద్యోగాల తొలగింపులు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అధికారిక లెక్కల ప్రకారం, కంపెనీ 12,200 మంది ఉద్యోగులను తొలగించింది....
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని తిమ్మారెడ్డి పల్లె అల్లినగరం గ్రామాల మధ్యలో చెన్నై నుండి కంభంకు అల్లం లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రహరీ గోడలను ఢీకొట్టింది లారీ బ్రిడ్జిపై నుండి కింద పడకుండా...
విజయవాడ: గోరంత చేసి కొండంతలుగా చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే. కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత 15 నెలల్లో ప్రజలపై రూ.15,780 కోట్ల ట్రూఅప్ భారాన్ని మోపారు. ఇప్పుడు ట్రూడౌన్ తో తగ్గిన భారం రూ.923...
కంభం: దసరా ఉత్సవాల్లో భాగంగా కంభం పట్టణము లో 3 వ తారీఖు అక్టోబర్ శ్రీ వాసవి కన్యాకపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు ను ప్రశాంతంగా జరుపుకుందాం అని మార్కాపురం డిఎస్పీ యు. నాగరాజు అన్నారు. మంగళవారం...
ఢిల్లీ: స్పీడ్ పోస్ట్లో టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను పోస్టల్ శాఖ ప్రకటించింది. అత్యంత విశ్వసనీయ డెలివరీ సేవగా మరింత బలోపేతం చేయడానికి, భద్రతను, విశ్వసనీయతను పెంచే లక్ష్యంతో కొత్త ఫీచర్లతో ఈ సేవలను నవీకరించారు....
ముంబై: 29 సెప్టెంబర్ 2025 సోమవారం ముంబైలో జాతీయ నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం కన్వీనర్ సయ్యద్ సిరాజ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రాల వారీగా రిపోర్ట్, సమిక్ష జరిగింది. అలాగే యంపిజే...
నిజామాబాద్: నవీ జాగో సంయుక్త వేదిక కింద “ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులను రక్షించడం” అనే పేరుతో ఒక గ్రాండ్ సెమినార్ ను నిజామాబాద్ లో నిర్వహించారు. తెలంగాణ, CPI, CPM, CP (ML), CPM...