వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. ఇరాన్ తో కొనసాగుతున్న యుద్ధం 5 రోజుల పాటు కాల్పుల విరమణ జరుగుతుందని వెల్లడించారు. యుద్ధం గురించి ఇరు దేశాల మధ్య 2 రోజుల పాటు...
మిడిల్ ఈస్ట్ లో యుద్దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్వార్ధ, అవకాశవాద వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువులను బ్లాక్ చేయడం దుర్మార్గమని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్...
ప్రతి తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని ఆహ్వానిస్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను కలిసి జమాఆతె ఇస్లామీ హింద్ శుభాకాంక్షలు తెలుపటం ఆనవాయితి. ఈ నేపథ్యంలో నంద్యాల జేఐహెచ్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో “శ్రీ పరాభవ”...
స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జన్మ దినాన్ని పురస్కరించుకొని 23వ డివిజన్ రఘురాం నగర్ లో అంగన్వాడీ డ్వాక్రా సాధికార గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాంనవమి ఆధ్వర్యంలో...
శుభోదయం పూజకు అర్హుడు ఎవరు?
ప్రపంచంలోనే అతి ఎక్కువ మహిళా అక్షరాస్యత కలిగిన దేశంగా ఇరాన్ ను అలీ ఖమేనీ మార్చారు. అయన సుప్రీం లీడర్ అయిన కాలంలో దాదాపు 35% ఉన్న మహిళా అక్షరాశ్యతను 99% శాతానికి చేర్చారు. మహిళలకు...
మార్కాపురం: మార్కాపురం జిల్లాలోని 22A భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని డిఆర్ఓ ఓబులేసు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన...
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని శ్రీ సాయి బాలాజి పాఠశాలలోని విద్యార్థినులు స్పోర్ట్స్ లో రాష్ట్ర స్థాయికి చేరిన విద్యార్థినులకు మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లాలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంబరాల్లో వారిని ప్రత్యేకించి...
మార్కాపురం: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైట్ వాచ్మెన్లు గత కొన్ని నెలల నుంచి విధులకు గైర్హాజరవుతున్నారని తెలుసుకున్న డాక్టర్ మహబూబ్ వలీ స్థానిక తుమ్మల...
ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీకి చెందినఅంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి పార్టీ వర్గాల నుంచి తగిన గౌరవం పొందనున్నారు. గత 25 సంవత్సరాలుగా...