అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది....
చదివే అలవాటు మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుంది.. రాసే అలవాటు అతడిని ఖచ్చితమైన వ్యక్తిగా చేస్తుంది
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం టీడీపీ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి సతీమణి ఇటీవల మరణించిన నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు...
హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్పీజీ పేరుతో అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించింది. అదనంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. బిల్లులో ఎల్పీజీ, గ్యాస్...
మార్కాపురం: మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్యర్యంలో ప్రపంచ క్షయ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా ర్యాలీని RDO అఫీసు నుండి RDO పెంచాల ప్రభాకర్ జెండాను ఊపి ప్రారంభించారు. ప్రపంచంలో TB...
ఢిల్లీ: భారత రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే పరిమితమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మతం మార్చుకున్నా తమ పాత హోదాను కొనసాగించవచ్చని భావించేవారికి...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. ఇరాన్ తో కొనసాగుతున్న యుద్ధం 5 రోజుల పాటు కాల్పుల విరమణ జరుగుతుందని వెల్లడించారు. యుద్ధం గురించి ఇరు దేశాల మధ్య 2 రోజుల పాటు...
మిడిల్ ఈస్ట్ లో యుద్దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్వార్ధ, అవకాశవాద వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువులను బ్లాక్ చేయడం దుర్మార్గమని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్...
ప్రతి తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని ఆహ్వానిస్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను కలిసి జమాఆతె ఇస్లామీ హింద్ శుభాకాంక్షలు తెలుపటం ఆనవాయితి. ఈ నేపథ్యంలో నంద్యాల జేఐహెచ్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో “శ్రీ పరాభవ”...