గుంటూరులోని నాజ్ సెంటర్ లో గల ప్రైమ్ హాస్పిటల్ చీఫ్ గైనకాలజిస్ట్ గా డాక్టర్ షమ సుల్తానా నియమించబడ్డారు. ఈరోజు నుంచి వైద్య సేవలు అక్కడ అందిస్తున్నారు.ఈ సందర్భంగా హాస్పిటల్ క్యాబిన్ నందు హాస్పిటల్ చైర్మన్...
గుంటూరు: నగరంలోని నల్లచెరువు, ఇందిరా గాంధీ నగర్ నందున్న నగరపాలక సంస్థ ఆదర్శ ప్రాథమిక పాఠశాల (MCUP School) విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు. రంగోత్సవ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ వారు నిర్వహించిన...
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఇండ్ల మధ్యలో పెట్టిన వైన్ షాపును తొలగించాలని PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున బుధవారం వైన్ షాప్ ముందు బైఠాయించి...
ఏపీ: రాష్ట్రంలో వచ్చే నెల 2వ తేదీ తరవాత గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచుల...
కాకినాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. జనాబ్ షరీఫ్ ని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు KM అబ్దుల్ సుభాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా KM సుభాన్ ఎమ్మేల్సి షరీఫ్...
మార్కాపురం: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నేడు ప్రకటించిన ఫలితాలలో మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని రామానుజన్ అకాడమీ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ( RACE) కోచింగ్ సెంటర్ నందు శిక్షణ తీసుకున్న...
గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి పేర్కొన్నారు. సోమవారం నగరంపాలెంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో అంగన్వాడిల వేతనాలు రెండుసార్లు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు ప్రతి నెల 1వ తేదీన...
హైదరాబాద్: విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు వికారాబాద్ లోని హరిత రిసార్ట్స్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల రాజకీయ శిక్షణ...
మార్కాపురం: ప్రసిద్ధ శ్రీ కొప్పరపు వెంకట కృష్ణ సొసైటీ నిలయం (రీడింగ్ రూం) సభ్యుల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఐ. బాల సుబ్బారావు అధ్యక్షతన నిలయంలో జరిగింది జరిగింది. ఈ...
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జట్ సమావేశంలో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రస్నోత్తరాల సమయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి గళం విప్పారు.తక్కువ జీతంతో ప్రభుత్వంలోనే పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల...