ఏ ప్రభుత్వం ఉన్న సమాజంలో జరుగుతున్న చీకటి కోణాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను భౌతికంగా హత్యలు చేయడం దుర్మార్గమని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ తీవ్రంగా ఖండించారు. చిత్తూరు...
Shot News:మీడియా అంటే వాస్తవాలను వాస్తవాలుగా ప్రజలకు తెలియజేయాలి. కానీ దేశంలో మీడియా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలు అల్లి ప్రజల విశ్వాసం కోల్పోయింది మీడియా.అలాంటి పరిస్థితుల్లో మీడియాపై విశ్వాసం పెంచేలా రిపోర్టింగ్ లు...
విజయవాడ: మేలుకో ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో ఎన్నికల సంఘం పనితీరు, SIR అవగాహన సదస్సును విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ముఖ్య...
విజయవాడ: మేలుకో ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో ఎన్నికల సంఘం పనితీరు, SIR అవగాహన సదస్సును విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ముఖ్య...
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్ కంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు...
Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్...
మార్కాపురం: ఈనెల 25వ తేదీన జరగబోవు పాలిసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
భారీ భూకంపంతో జపాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఉత్తర జపాన్లో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఇవాటే ప్రిఫెక్చర్, హక్కైడోలోని కొన్ని ప్రొంతాల్లో...
మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 204 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ సంబంధించిన 126, ఇతర సమస్యలపై 78 అర్జీలు వచ్చాయని...
మార్కాపురం: నేడు అగ్నిమాపక వారోత్సవల ముగింపు కార్యక్రమంలో భాగంగా మార్కాపురం అగ్నిమాపక కేంద్రంలో సెమినార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా మార్కాపురం ఎక్సైజ్ సూపరిండెంట్ గౌరవనీయులు M. రాధాకృష్ణ హాజరయ్యారు....