ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం విశేషమైన కృషిచేస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను జీవో ప్రకారం మూడేళ్లపాటూ ఇక్కడే కొనసాగించాలని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ గుంటూరు శాఖ రాష్ట్ర...
దేశంలో ఇంధన కొరత లేదని బంకుల డీలర్లు తెలిపారు. ‘వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ ఫుల్ ఉంది. ప్రభుత్వం కూడా కొరత లేదని చెప్పింది. రిఫైనరీలన్నీ బాగా పనిచేస్తున్నాయి....
అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది....
అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది....
చదివే అలవాటు మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుంది.. రాసే అలవాటు అతడిని ఖచ్చితమైన వ్యక్తిగా చేస్తుంది
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం టీడీపీ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి సతీమణి ఇటీవల మరణించిన నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు...
హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్పీజీ పేరుతో అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించింది. అదనంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. బిల్లులో ఎల్పీజీ, గ్యాస్...
మార్కాపురం: మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్యర్యంలో ప్రపంచ క్షయ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా ర్యాలీని RDO అఫీసు నుండి RDO పెంచాల ప్రభాకర్ జెండాను ఊపి ప్రారంభించారు. ప్రపంచంలో TB...
ఢిల్లీ: భారత రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే పరిమితమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మతం మార్చుకున్నా తమ పాత హోదాను కొనసాగించవచ్చని భావించేవారికి...