చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలోని J&M కన్వెన్షన్ సెంటర్ నందు సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా పసుమర్తి సుధాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రణాళిక సభ...
ప్రకాశం జిల్లా మార్కాపురం బార్ అసోసియేషన్ & స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవo పురస్కరించుకొని స్థానిక SVKP కళాశాలలో న్యాయవాదుల క్రికెట్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం....
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ సదస్సు పట్టణంలోనీ శుభం కళ్యాణ మండపంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ప్లానింగ్ ఆఫీసర్ పాల్గొని అవగాహన కల్పించారు. టౌన్...
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం, గన్నెపల్లి-వెలగలపాయ గ్రామాల సమీపంలోని పోలేరమ్మ కొండ (చింతమానుకుంట) నల్లమల అటవీ ప్రాంతంలో మేత కోసం వచ్చిన రెండు ఎద్దులపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. ఎద్దుల విలువ సుమారు 1,40,000...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి నేతలు, కార్పొరేట్లు అభిమానులు ఘనంగా నిర్వహించి, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ...
గర్భిణులు పాటించవలసిన జాగ్రత్తల గురించి హోప్ విన్ హాస్పిటల్ కో చైర్మన్, సీనియర్ గైనకాలజిస్ట్ : డాక్టర్ షమ సుల్తానా ఈ క్రింది సూచనలను తెలియజేస్తున్నారు *ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకుని వేడిగా తినాలి. *స్వీట్స్, జంక్...
వైసిపి అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం, మార్కాపురం పట్టణానికి చెందిన సయ్యద్ గౌస్ మొహిద్దీన్ ని వైయస్సార్ సిపి ఆంధ్రప్రదేశ్ “రాష్ట్ర మైనారిటీ విభాగ...
షేక్. అబ్దుల్ వహబ్, సీనియర్ ఇన్స్పెక్టర్, మరియు ఉప- విభాగేయ సహకార అధికారి, మార్కాపురం వారు సమావేశమై కంభం మండలం లోని కందులాపురం పంచాయతీలో గల “ది కంభం కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సంఘము”, కంభం...
ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్లూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు ఈ రోజు మంగళవారం ‘జర్నలిస్ట్ డిమాండ్ డే’ ని ప్రకాశం జిల్లా మార్కాపురం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణం నందు గుడికెల్ బైపాస్ ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం ఆదోని కి చెందిన ఏడు మంది విద్యార్థులు కురువ వీరేష్, లక్ష్మన్న, మల్లికార్జున, రజనీకాంత్, రామకృష్ణ నాయక్,...