Shot News: ఈ రోజు గుంటూరు లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదిఖానా నందు ఈ సంవత్సరం పదో తరగతి మరియు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి “బ్రైట్...
Shot News: వినాయక చవితి సందర్భంగా బోధి పాఠశాలలో గణేశ విగ్రహ నమూనా తయారీ పోటీ ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో వివిధ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. పర్యావరణ...
విపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల ఎన్నికల సంఘంపై ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రస్తుతం బీహార్లో ఓటర్ల హక్కుల యాత్రను నిర్వహిస్తోంది....
Shot News: పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం! అని చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సీఐవో) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘మట్టిలో చేతులు-మనసులో దేశం’ కార్యక్రమం ముగింపు సమావేశం ఛత్తాబజార్ లోని ఆ...
Shot News: ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు వైద్యాధికారులకు జిల్లా ..లేప్రసి, ఎయిడ్స్, టిబి, అధికారులుగా ఉద్యోగోన్నతి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జీవో జారీచేశారు.వీరిలో డాక్టర్ మొగిలి రవిబాబు గారు ఉన్నారు....
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య జర్నలిస్టుల సమస్యలపై 20 సంవత్సరాల నుండి పోరాడుతూ వస్తుంది. జర్నలిస్టుల ప్రతి సమస్యపై ముందుండి పోరాడుతూ జర్నలిస్టు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళటానికి గుంటూరునందు మార్చిలో రాష్ట్రస్థాయి సమావేశం...
కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా, జిలాని బేగం దంపతులకు చెందిన ముగ్గురు పిల్లలు డీఎస్పీ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు సాధించారు. మొహమ్మద్ హనీఫ్ 79.67, హసీనా బాను 81.62, హరూన్ రషీద్...
కర్నూలు: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “ఆంధ్ర విద్యా ఉద్యమం – అన్వేషించండి | ప్రోత్సహించండి | సాధికారత” ను శనివారం కర్నూలులో ప్రెస్ మీట్ ద్వారా ప్రారంభించారు. ఆగస్టు...
ఒంగోలు: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న ఇన్సర్విస్ డాక్టర్ల పీజీ కోటాను 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ, ప్రస్తుతం అమలవుతున్న 20 శాతాన్ని యధాతధంగా కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్...
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గం పరిధిలోగల 6 నుండి 17 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం స్క్రీనింగ్ సెంటర్లును నియోజకవర్గ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా...