ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి అదిరిపోయే వార్త..ఆగస్టులో ఆదివారాలతో కలుపుకుని ఏకంగా 10 రోజులు సెలవులు వచ్చాయి. ఇందులో ఐదు ఆదివారాలు ఉండటం విశేషం.. మిగిలిన ఐదు రోజులు పండగలు ఉన్నాయి. ఇక ఆగస్టులో మొత్తం 31 రోజులు...
రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 8.7గా తీవ్రత నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్ వాతావరణ శాఖ ఈ వీషయాన్ని ప్రకటించింది. రష్యాలోని కంచెట్కా ద్వీపకల్పం దగ్గర ఈ...
ఉత్తర్ ప్రదేశ్ లోని మధురకు చెందిన ప్రముఖ గురువు ప్రేమానంద్ మహారాజ్ నేటి తరం యువతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం యువత తప్పుదారి పడుతున్నారని ఆయన అన్నారు. అనేక రకాల వ్యసనాలకు బానిసలుగా...
AP:రాష్ట్రం లో రెండునెలల వేతనాలు అందే పరిస్థితి లేకపోవడంతో ఉపాధ్యాయులకు దిక్కుతోచడంలేదని ప్రతినెలా తప్పనిసరిగా చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇతర ఖర్చులను ఒకనెల ఉపాధ్యాయులు ఏదోలా సర్దుకున్నారు అని,ఇప్పుడు పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు అని మూవ్...
AP: కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. జిల్లాలోని తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ...
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవేమనని, నిమిష ప్రియ ఉరిశిక్ష...
ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి బ్యాగులు, ల్యాప్ టాపులు చోరీ చేస్తున్నాడు. అతన్ని ప్రకాశం జిల్లా ఒంగోలు 1వ టౌన్ సిఐ వై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా...
నంద్యాల జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన డ్రైవర్ తన విధి నిర్వహణ నిమిత్తం ఎప్పటిలాగే శ్రీశైలంకు వెళ్లే క్రమంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆలయ గేట్ సెక్యూరిటీ సిబ్బంది టోపి తీస్తే నే అనుమతి...
≅మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హలీమ్ అధ్యక్షతన ఉత్తర ప్రాంతీయ మహాసభ కాకినాడలో ఘనంగా జరిగింది. ఈ సందర్భముగా సభాధ్యక్షులు హలీమ్ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అందరికి...
శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతి సందర్భంగా గుజ్జనగుళ్లలోని అబ్దుల్ కలాం సెంటర్ నందు గుంటూరు జిల్లా మైనార్టీ సెల్...