ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు ప్రకాశం జిల్లా అద్యక్షులు డిఎంకె రఫీ ఆధ్వర్యంలో స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన సభలో మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి...
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ “విద్యా ఉద్యమం- అన్వేషించండి | ప్రోత్సహించు | సాధికారత” ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణను SIO జిల్లా అధ్యక్షుడు యాసీన్ నెలన్నర పాటు జరిగే ఈ ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా...
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ “విద్యా ఉద్యమం- అన్వేషించండి | ప్రోత్సహించు | సాధికారత” ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణను జమియతే ఉలమా హింద్ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ సయ్యద్ సాఖిబ్ మసూమ్ సాహబ్ మరియు జమాతే...
ఎపియుడబ్లూజే 69 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యూనియన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు...
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినికి ద్వితీయ బహుమతి. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో “భారత రాజ్యాంగం – కనీసం అవగాహన” అనే అంశంపై జూలై 25 న...
‘ఓటు చోర్’ అంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నిక కమిషన్ పై పోరాటానికి రాహుల్ తోపాటు ప్రతిపక్షానికి సరైన ఆయుధం...
న్యూఢిల్లీ: నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢీల్లీలో ఎన్ డి ఎం సి కన్వెన్షన్ హాల్ లో రాష్ట్రీయ గౌరవ పురస్కారం అందుకున్న ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ షేక్ మహబూబ్ వలి....
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 78 సంవత్సరాలు ముగించుకొని 79వ సంవత్సరములోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఎంపీజే ఆధ్వర్యంలో స్థానిక జిన్నా రోడ్డు లోని ఎంపీజే ఆఫీసు నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి...
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో అతి పురాతన మసీదుని 14వ తేదీ బుధవారం రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మసీదులో జొరపడి నిప్పంటించారని తెలిసి నేడు శుక్రవారం యంపీజే ప్రతినిధి బృందం పర్యటించారు....
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని...