Andhra
12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
అమరావతి: రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి
2. విజయనగరం – రామసుందర్ రెడ్డి.
3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
4. గుంటూరు – తమీమ్ అన్సారియా
5. పల్నాడు – కృతిక శుక్లా
6. బాపట్ల – వినోద్ కుమార్
7. ప్రకాశం – రాజా బాబు
8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి
11. అనంతపురం – ఓ.ఆనంద్.
12. సత్య సాయి – శ్యాంప్రసాద్
![]()
