Andhra
కలెక్టర్ కార్యాలయంలో ‘మీకోసం’ సద్వినియోగం చేసుకొండి.. కలెక్టర్
నేడు సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది ప్రజలు పాలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారీయా మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమస్యలు ప్రాతిపదికన ప్రతి డిపార్ట్మెంట్ కు టేబుల్ ఏర్పాటు చేసినట్లు, తమ సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తుందని ఆమె తెలిపారు.
![]()
