ఒక మహిళ ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్...
యర్రగొండపాలెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవాన్నీ పురస్కరించుకొని రాష్ట్రంలోని ఉర్దూ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రకాశం జిల్లా లోని యర్రగొండపాలెం ZPHS...
యర్రగొండపాలెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవాన్నీ పురస్కరించుకొని రాష్ట్రము లోని ఉర్దూ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రకాశం జిల్లా లోని యర్రగొండపాలెం...
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన షేక్ సమీరుద్దీన్ అండర్-19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెల (డిసెంబర్) 5నుంచి హర్యానాలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘ భవనంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్...
మార్కాపురం: మెడికల్ కాలేజీ భవనాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 12 తేదీన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో చేస్తున్న...
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఎంపీ కార్యాలయం నందు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ సాదిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
మార్కాపురం: ప్రకాశం జిల్లా ఒంగోలులోని పివిఆర్ స్కూల్ నందు జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ అండర్ 14 లో సత్తా చాటిన మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులను జడ్పీ హైస్కూల్ హెఎమ్ చంద్రశేఖర్...
మార్కాపురం పట్టణ శివార్లలో జరిగిన నకిలీ ఎరువుల తరలింపు ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. గురువారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో వ్యవసాయ శాఖ అధికారుల బృందం..అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్, బుజ్జీ బాయ్,...
బీరూట్: ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ పై భీకర వైమానిక దాడులు చేపట్టాయి. హిజ్బుల్లా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. జనావాసాలను కూడా వదలకుండా దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో చాలా మంది లెబనాన్ పౌరులు చనిపోయినట్లు...