మార్కాపురం: అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ఇన్ఫోసిస్ కంపెనీలో స్థానిక ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న డి.పల్లవి అసిస్టెంట్ సిస్టం ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈమెరకు తనకు గురువారం ఉత్తర్వులు అందినట్టు తెలిపారు....
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ట్రైబల్ హాస్టల్ను ఆకస్మికంగా పరిశీలించిన ఏపీ ఆహార కమిషన్ సభ్యులు గంజిమాల దేవి. ఈ సందర్భంగా పిల్లల ఫిర్యాదులపై వార్డెన్, వంట మాస్టర్లను వెంటనే విధుల నుండి తప్పించాలని...
తర్లపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు మండల పరిషత్తుకార్యాలయంలో “చేతుల శుభ్రత” కార్యక్రమం చేపట్టిన ఎంపీడీవో మరియు పంచాయతీ సెక్రటరీ, సర్పంచులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఇండియా జిల్లా ప్రాజెక్టు...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజవర్గంలోని ఎస్సీ సెల్ విభాగాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా మార్కాపురం, కొనకలమిట్ల, పొదిలి, తర్లుపాడు మండలాల నుండి తరలివచ్చిన...
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తాజా బాంబ్ బ్లాస్ట్ లపై సంచలనం రేపే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా...
అమరావతి: ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నెలకు ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల...
విజయవాడ: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలకు అవార్డులను ఇచ్చి సత్కరించింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం...
విజయవాడ: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలకు అవార్డులను ఇచ్చి సత్కరించింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం...
రాష్టంలో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్దారణకు ఈనెల 14వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 రెండు నెలలకుగాను...
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని కొత్త కొట్టాల ఉర్దూ హైస్కూల్లో ఎంపీజే ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని...