పెద్ద దోర్నాల: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఏరిక్షన్ బాబు ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద...
మార్కాపురం: ఉత్తమ ప్రదర్శన కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాబడిన కబడ్డీ సబ్ జూనియర్ జట్టుకు శతవసంతాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం వేదికగా గత ఐదు రోజులుగా ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్...
తర్లపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రం నుండి కలుజువ్వలపాడు ప్రధాన రహదారి జగన్నాధపురం దగ్గరలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు కాలువలో ఇటీవల మొంథా తుఫాను వల్ల కురిసిన వర్షాల వలన వెలుగొండ ప్రాజెక్టు కాలువలో...
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం నేడు సమావేశం కానుంది. రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలతో పాటు, జిల్లాలను పునర్విభజన చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...
న్యూయార్క్: అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్ డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మజ్దానీ ఎన్నికయ్యారు. జొహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు...
ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు భరోసా కల్పించామని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగా ప్రవర్తిస్తోంది. కూటమి పాలనలో 16 సార్లు ప్రకృతి విపత్తులు వచ్చాయి. 16 నెలల్లో ఒక్క...
కబడి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల మార్కాపురం విద్యార్థులు ఆరుగురు రాష్ట్ర స్ధాయికి ఎంపిక అయ్యారని జిల్లా పరిషత్ బాలుర...
రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘డ్రైవింగ్ లైసెన్స్...
మార్కాపురం: రాజ్యాంగదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలలో మండలస్థాయి విజేతలుగా నిలిచిన వారికి స్ధానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల మార్కాపురం వేదికగా మార్కాపురం డివిజనల్ ఉపవిద్యాశాఖధికారి...
YSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి చేస్తున్న సమాజ సేవలను గుర్తించి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...