మార్కాపురం: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్...
భోపాల్: మధ్యప్రదేశ్ గౌరవ పురస్కారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి. ఈ అవార్డును మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ప్రధానం చేశారు. డాక్టర్ షేక్ మహబూబ్...
మార్కాపురం: స్వతంత్ర భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న, స్వర్గీయ డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా శతవసంతాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు ప్రధానోపాధ్యాయులు...
కాకినాడ: స్వతంత్ర భారత దేశ మొట్టమొదటి విద్యా శాఖ మంత్రి జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జన్మదినం సందర్బంగా ఎంపీజే కాకినాడ జిల్లా శాఖ జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది....
ఒంగోలు: స్వతంత్ర సమరయోధుడు, భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఒంగోలులోని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్...
ప్రతి సంవత్సరం నవంబర్ 11న భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మార్చి మైనారిటీ...
సిఎం బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో అవినీతిపై వార్త రాశాడన్న అక్కసుతో టిడిపి నాయకుడి కుమారుడు మరియు అనుచరులు కలిసి ప్రజాశక్తి విలేకరిపై దారి కాసి భౌతికదాడికి పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఆంధ్రప్రదేశ్...
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది...
ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం రేంజీకి చెందిన ఫారెస్ట్ సీనియర్ అసిస్టెంట్ అరేటి వెంకటరమణమ్మకు అప్పు తీసుకుని ఇవ్వక పోవడంతో ఒంగోలు కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే— సుమారు 8 సంవత్సరాల క్రితం,...
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీనివాస ధియేటర్ యజమాని గాండ్ల పెద్ద గాలయ్య చిన్న కుమారుడు గాండ్ల శ్రీనివాసులు (55) అనారోగ్యంతో నిన్న హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో మృతి చెందారు. ఈ...