కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరిలో 15వ నంబరు రేషన్ దుకాణం నుంచి 8 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటోలో బియ్యాన్ని తరలిస్తుండగా స్థానిక సిపిఎం నాయకులు అడ్డుకొని సంబంధిత...
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామ వాసి వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య గురువారం అనుమనాస్పదంగా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి...
‘మిలాద్ ఉన్ నబీ’ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు నా శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి గుర్తుగా నిర్వహించుకునే మిలాద్...
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ఈ అవార్డును, సత్కారాన్ని పొందనున్నారు. సెప్టెంబర్ 5...
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సయ్యద్ సాదిక్ కి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ జనసైనికులు కలిసి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన...
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సయ్యద్ సాదిక్ కి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ జనసైనికులు కలిసి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన...
మార్కాపురం: ఎరువుల నియంత్రణ చట్టంపై వ్యవసాయ సహాయకులకు, మరియు డీలర్లకు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాద్. ఈ...
మార్కాపురం: మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సతీమణి శ్రీమతి కందుల వసంత లక్ష్మి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయనిది...
ప్రకాశం జిల్లాలో ఎక్కడ యూరియా కొరతలేదని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా స్పష్టం చేశారు. బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన కలెక్టర్ల సమావేశంలో యూరియా కొరతపై చర్చ నడిచింది. ఆ సమయంలో సీఎం...
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు...