Connect with us

Andhra

ఏలూరు లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్  

Published

on

ఏలూరు జిల్లా :మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్   పిటీఎం 2.0 నేడు ఏలూరు తంగేళ్లముడి  దర్స్గాఇస్లామి ఇంగ్లీష్ మీడియం  హై స్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్కూల్లో ట్రెజరర్ మొహమ్మద్ కలీముల్లా మాట్లాడుతూ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయంతో మరింత చురుగ్గా విద్యనభ్యసించి జీవితంలో స్థిరపడాలని కోరారు. ప్రిన్సిపల్  చంద్రన్ ఈ స్కూల్లో 70 శాతం పిల్లలకు 13వేల రూపాయలు అకౌంట్లో జమ అయ్యాయని మిగతా రానివ్వరు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ సభ్యులు షేక్ ఇసాక్, షేక్ సైద్, పూర్వపు విద్యార్థి ఎండి మేహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.