Connect with us

Andhra

DFO రవూఫ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన MPJ సభ్యులు..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం DFO అబ్దుల్ రవూఫ్ పి మర్యాద పూర్వకంగా కలిసిన మార్కాపురం మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) పట్టణ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, పట్టణ ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి, పట్టణ మాజీ అధ్యక్షుడు షేక్ అమీర్ లు దుశ్శాలువతో సన్మానించి, ఫారెస్ట్ ఆస్తులను కాపాడి, వన్యప్రాణుల సంరక్షణ చెయ్యాలని చెప్పారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.