ఢిల్లీ:- మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థలాల అక్రమ కేటాయింపులో కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి, రాష్ట్ర మంత్రి బైరతి సురేష్లపై జారీ చేసిన సమన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడాన్ని...
ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో విమాన సర్వీసులను పెంచుతున్నారు. ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు- విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. ఓర్వకల్లు...
ఏపి: పిల్లల ఆధార్ బయోమెట్రిక్ను స్కూళ్లలో అప్డేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు UIDAI CEO భువనేశ్ తెలిపారు. 45-60 రోజుల్లో ఈ టెక్నాలజీ రెడీ అవుతుందన్నారు. ‘ఐదేళ్ల వయసు దాటినా బయోమెట్రిక్ అప్డేట్ కాని...
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతానికి మహార్ధశ రానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దొనకొండ ఏరియాలో 100 ఎకరాల్లో క్షిపణి (మిసైల్) తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. DRDA అధికారులు ఆదివారం దొనకొండ ఏరియాలో పర్యటించారు....
ప్రకాశం జిల్లా కంభంలో కంచాల అంజనీ కమల్ (18) అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కమల్ జేఈఈ లో కోచింగ్ తీసుకొని చదువుతానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ...
శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం నూతన అధ్యక్షుడుగా చాతరాజుపల్లి (కుమ్మరి) మోహన్ రావు ఎన్నికయ్యారు. విజయవాడలో శాలివాహన సమావేశం ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య ఆద్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శాలివాహన...
కోవిడ్ వ్యాప్తి చేశారని తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న 70 మంది ముస్లింలను కోర్టు గౌరవప్రదంగా నిర్దోషులుగా ప్రకటించింది. గంటల తరబడి వారిని అప్రతిష్టపాలు చేసిన టీవీ యాంకర్లు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. క్షమాపణ లేదు, ఆత్మపరిశీలన...
శ్రీశైలం దేవస్థానం కు వెళ్లే రోడ్డులో, శ్రీశైలం డ్యాం చూడటానికి వెళ్లే వారిని, ఒక వైపు తెలంగాణ వెళ్లే వారిని, ఇంకో వైపు శ్రీశైలం టెంపుల్ కు వెళ్ళేవారిని హిజ్రాలు హింసకు గురి చేస్తున్నారు. డబ్బులు...
ఈ రోజు శనివారం ఎం.పి.జె జిల్లా అధ్యక్షులు ఎం.డి.హలీమ్ ఆధ్వర్యంలో, జరీనా అమీరుల్ (దుబాయ్) వారి ఆర్ధిక సహకారంతో, అహ్మదున్నిసా బేగం జ్ఞాపకార్థం విముక్తి లేపర్సీ కాలనీ లోని కుష్టు రోగులకు వారి గాయలకు డ్రెస్సింగ్...
AP: రానున్న ఐదు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది....