మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 204 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ సంబంధించిన 126, ఇతర సమస్యలపై 78 అర్జీలు వచ్చాయని...
మార్కాపురం: నేడు అగ్నిమాపక వారోత్సవల ముగింపు కార్యక్రమంలో భాగంగా మార్కాపురం అగ్నిమాపక కేంద్రంలో సెమినార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా మార్కాపురం ఎక్సైజ్ సూపరిండెంట్ గౌరవనీయులు M. రాధాకృష్ణ హాజరయ్యారు....
మార్కాపురం: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. సోమవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని...
మార్కాపురం: ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 179 లైసెన్స్ గల మద్యం...
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ మరియు పావని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్ఫూర్తి ప్రదాత సోషల్ సర్వీస్ అవార్డు 2026ను...
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ షబానా గత పది సంవత్సరాలుగా మైనార్టీ విభాగం బిజెపి పార్టీలో వివిధ పదవులలో కొనసాగుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ.. పార్టీ భాలోపేతాని ఇతోధికంగా కృషి...
తర్లుపాడు: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా మురుగు కాల్వలు, పారిశుద్ధ్యం చేయక.. చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ లక్షల్లో ఖర్చులు కాజేసి, పనులు చేయలేదని గ్రామానికి చెందిన స్ధానిక...
మార్కాపురం: ఈరోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో సాధన జూనియర్ కళాశాల ప్రభంజనం వీచింది. ప్రథమ సంవత్సరము MPC విభాగంలో ఉప్పలపాటి, ప్రవీణ్ కుమార్ 466/470, పక్షవ. శ్రీలక్ష్మి 463, CH. వాసిని 462, నాగశ్రీ 462...
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి కోసం విజయవాడ నగరం మరోసారి ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పీస్ ఫోరం విజయవాడ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన శాంతి ర్యాలీ ప్రజలలో...
ఇరాన్ -అమెరికా మధ్య రెండు వారాల పాటు యుద్ధ విరమణ జరిగినట్లు ట్రంప్ తప సోషల్ మీడియా ట్రూత్ లో పేర్కొన్నారు. నిన్న రాత్రి జరిగిన దాడుల్లో ఇరాన్ ప్రజలు దేశ కోసం మానవహారంగా నిలబడిన...