ఏపి: నాగార్జునసాగర్ నుంచి ఆగస్టు మొదటి వారంలో వరి పంటకు సాగునీరు విడుదల చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నరసరావుపేట కలెక్టరేట్ లో శనివారం ఆయన మాట్లాడుతూ.. మరో...
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ‘జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్’ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న డిప్లమో ఇన్ ఫోటోగ్రఫీ కోర్సు విద్యార్థి పొలిబోయిన కృష్ణమూర్తికి ఫోటోగ్రఫీ రంగంలో అమెరికన్ పురస్కారం లభించింది. ప్రపంచంలో పేరు గాంచిన ఇమేజ్...
ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం కలెక్టర్ డాక్టర్ తమీమ్ అన్సారీయా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ కూడా ఉన్నారు. తనిఖీల సందర్భంగా బస్టాండ్ పరిసరాలలో అపరిశుభ్రత,...
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇటీవల మరుగునపడిన ఐసీయూ (ICU) విభాగాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ విభాగాన్ని మరియు థైరాయిడ్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక మెషిన్ను...
ఈరోజు గుంటూరులోని నల్లచెరువు మున్సిపల్ స్కూల్ గుంటూరు నందు స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ దరియావలి...
జిల్లాలో తాజాగా కురిసిన వర్షపాతం వివరాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జరుగుమల్లి 68.4 మీ. మీ, తాళ్లూరు 59.8, దర్శి 54.6,...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తర్లుపాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు, కేతగుడిపి సర్పంచ్ పెద్ద మస్తాన్ ను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా...
ఈరోజు APWJS నంద్యాల జిల్లా సమావేశం స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియం నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు తోపాటు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ పాల్గొని...
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వర్షం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. జనరేటర్ సౌకర్యం ఉన్న ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు. దీంతో ఊపిరాడక తీవ్ర అవస్థలు పడుతున్న...
నందివెలుగు ఫ్లైఓవర్ పనులు ప్రారంభం జూలై 19న తిరిగి ప్రారంభం కానున్నాయి అని గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ షాట్ న్యూస్ కు తెలిపారు. గుంటూరు ప్రజలకు అవాంతరాలు లేకుండా, సమర్థవంతమైన రవాణా అందించడమే...