మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.ముహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ ను శత్రువులు బలిగొన్నది మొహర్రం మాసం లోనే,ఈ రోజు నుండి 1447 ఇస్లామ్...
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని మరియు గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్. పశ్చిమ...
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ నల్లచెరువులోని మోడల్ ప్రైమరీ స్కూల్ ఈరోజు ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సమక్షంలో “మాదకద్రవ్య ముక్త భారత్” అభియాన్...
ఏలూరు జిల్లా:సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ షుకూర్ ఇంటి స్థలం వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్న నేడు రాజనాల సాయికిరణ్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రహరీ కట్టడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఇదేమిటని బాధితులు ప్రశ్నించగా మీకు దిక్కున...
రోజుకు ఒక్క దానిమ్మ పండు లేదా అర కప్పు దానిమ్మ గింజలు తినడం ద్వారా శరీరానికి అనేక రకాల లాభాలు లభిస్తాయని హోప్ విన్ హాస్పిటల్ చైర్ వుమెన్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా...
భారతదేశంలో ఒక మిలియన్ చెట్లను పిల్లల చేత నాటించే కార్య క్రమం చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టబోతున్నారు. ఈ పిల్లల ఇస్లామిక్ సంస్థచే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఢిల్లీలో జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు...
ప్రపంచ చమురు రవాణాలో 20% నియంత్రించే హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ ఆలోచిస్తుంది. ప్రపంచంలోని చమురు రవాణాలో దాదాపు 20% రోజువారీ ప్రవహించే ఇరుకైన సముద్ర మార్గం అయిన హార్ముజ్ జలసంధిని నిరోధించడానికి ఇరాన్ కదులుతోంది....
కిమ్స్ శిఖర హాస్పిటల్లో Boston Scientific సంస్థ రూపొందించిన అధునాతన AVVIGO+ IVUS కన్సోల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ (ఇంట్రావాస్క్యులర్...
ఏలూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య (ఏపీడబ్ల్యూజేఎస్) ఏలూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ షుకూర్ ఇంటి స్థలంలో నకిలీ దస్తావేజు తీసుకొని శుక్రవారం దౌర్జన్యంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసిన ఏలూరు...
80 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న జర్నలిస్టు కుటుంబానికి ప్రాణహాని 45 సంవత్సరాల నుండి కోర్టు వివాదాల్లో ఉన్న స్థలంలో కబ్జాకోరుల హడావిడి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం ...