అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని మరియు గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్. పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళ మాధవి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు