ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర సమావేశం గుంటూరులోని ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పల నాయుడు అధ్యక్షత వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. రేసులో ఉన్న వారు నేడు ఆదివారం నామినేషన్ వేయనున్నారు. జూలై 1న అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. అయితే ఈ రేసులో ఫైనల్గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి...
జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర సమావేశం గుంటూరులో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చల్లగుండ రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరగబోతుంది. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎస్ సంబంధించిన అన్ని జిల్లా...
మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.ముహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ ను శత్రువులు బలిగొన్నది మొహర్రం మాసం లోనే,ఈ రోజు నుండి 1447 ఇస్లామ్...
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని మరియు గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్. పశ్చిమ...
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ నల్లచెరువులోని మోడల్ ప్రైమరీ స్కూల్ ఈరోజు ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సమక్షంలో “మాదకద్రవ్య ముక్త భారత్” అభియాన్...
ఏలూరు జిల్లా:సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ షుకూర్ ఇంటి స్థలం వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్న నేడు రాజనాల సాయికిరణ్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రహరీ కట్టడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఇదేమిటని బాధితులు ప్రశ్నించగా మీకు దిక్కున...
రోజుకు ఒక్క దానిమ్మ పండు లేదా అర కప్పు దానిమ్మ గింజలు తినడం ద్వారా శరీరానికి అనేక రకాల లాభాలు లభిస్తాయని హోప్ విన్ హాస్పిటల్ చైర్ వుమెన్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా...
భారతదేశంలో ఒక మిలియన్ చెట్లను పిల్లల చేత నాటించే కార్య క్రమం చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టబోతున్నారు. ఈ పిల్లల ఇస్లామిక్ సంస్థచే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఢిల్లీలో జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు...
ప్రపంచ చమురు రవాణాలో 20% నియంత్రించే హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ ఆలోచిస్తుంది. ప్రపంచంలోని చమురు రవాణాలో దాదాపు 20% రోజువారీ ప్రవహించే ఇరుకైన సముద్ర మార్గం అయిన హార్ముజ్ జలసంధిని నిరోధించడానికి ఇరాన్ కదులుతోంది....