అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. అయితే, ఈ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది....
అహ్మదాబాద్లోని మేఘని నగర్ అనే నివాస ప్రాంతంలో విమానం కూలిపోయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అసోసియేటెడ్ ప్రెస్తో చెప్పారు. విమాన ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్లో...
భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు సంచలనంగా మారాయి. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు...
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. కూటమి లోని మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు కొన సాగిస్తున్నాయి. టీడీపీ నేతలు వైసీపీ లక్ష్యంగా...
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రొమాన్స్ వీడియోలు కనిపించడం సర్వసాధారణం. కొంతమంది యువతీ యువకులు తెలిసి తెలియక జన సందోహం కలిగిన ప్రాంతాల్లో వికృత చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. ముఖ్యంగా అందరు ఉన్నారని తెలిసినప్పటికీ చేయకూడని పనులు...
ఆమె రెండో వివాహానికి సిద్ధమవుతున్నారని చర్చ జరుగుతోంది. ఆమె మారు పెళ్లిపై తరచూ పుకార్లు నడుస్తున్నాయి. తాజాగా నిహారిక పంచుకున్న ఫొటో ఒకటి ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నిహారిక...