ఉప ముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించెందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటించారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి తాగునీటి సరఫరా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 :...
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతుల కార్యక్రమంలో, ఎస్.జి.టి. నుండి పి.ఎస్.హెచ్.ఎం.గా పదోన్నతి పొందిన తబుసం ఫర్హాత్ మరియు పి.డి.గా పదోన్నతి పొందిన విజయ్ కుమార్లను కొరివి విజయ్ బాబు అధ్యక్షతన...
జీవితంలో చిన్న ఘటనకే విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకునేవారు ఈయనను చూసి స్ఫూర్తి పొందాలి…. 94 ఏళ్ల చిన్న వయసులో, “పేపర్ తాత” అని ఆప్యాయంగా పిలువబడే కె. షణ్ముగసుందరం నిజమైన, అజేయమైన స్ఫూర్తిని కలిగి...
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు.వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టిన 140 రోజులుపాటు అక్రమ నిర్బంధంలో వంశీ.కష్టకాలంలో అండగా నిలిచినందుకు...
కూటమి సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల ముంగిటకు వచ్చిన ప్రజాప్రతినిధులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏడాది కాలంలో తమ ఇంటికే సంక్షేమాన్ని తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నసీర్ ను గుంటూరు తూర్పు నియోజకవర్గ...
రేపు జూలై నాల్గవ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు రానున్నారు. జలజీవన్ స్కీంలో పలు గ్రామాల్లో మంచినీటి సౌకర్యం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం సందర్భంగా...
జర్నలిస్టుల సమస్యల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య. ఈ యూనియన్ తమ యూనియన్ లోని జర్నలిస్టులోనే కాకుండా మిగతా జర్నలిస్టులకు కూడా అండగా నిలబడుతుంది. కొండంత ధైర్యాన్ని...
గుంటూరు నగరంలో అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ అందరి మన్నలను పొంది 3 వ వార్షికోత్సవం మరియు డార్టర్స్ డే సందర్భంగా కేర్ నెల్ హాస్పిటల్ నందు ఉచిత ఓపి సేవలు...
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ మెయిన్ బజార్ లో గత మూడు రోజులుగా మురికి కాలువలో తీసిన చెత్తను తీయకపోవడంతో షాపులకు అడ్డంగా ఉన్నందున షాపులకు ఎవరు రాకపోవడంతో వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. రహదారి...
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి వస్తే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను నిషేధిస్తామని అన్నారు.ఆర్ఎస్ఎస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తింపచేస్తోందని...