Connect with us

Andhra

మానవతా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగుడికి వీల్ చైర్ వితరణ..

Published

on

మార్కాపురం: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వజ్రాల కాశిరెడ్డి పద్మావతి దంపతుల సహకారంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో బాపూజీ కాలనీలో నివాసం ఉంటున్న రెండు కాళ్లు లేని డొక్కా చిన్నబాబుకు వీల్ చైర్ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు సుబ్బారెడ్డి, కార్యదర్శి అన్నా రాము, ట్రెజరర్ తడకమల్లి శీను, పివి కృష్ణారావు, అనుమల ఆంజనేయులు, కంచర్ల చెన్న కృష్ణ, బచ్చు సుబ్రహ్మణ్యం, SK జలీల్ భాషా, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.