Andhra
ఏఓ గా పదోన్నతి పొందిన మీర్జా జాఫర్ అలీ బేగ్..
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మీర్జా జాఫర్ అలీబేగ్ కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా నేడు జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నుండి మీర్జా జాఫర్ అలీబేగ్ పదోన్నతి పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా (గెజిటెడ్ హోదా) పదోన్నతి పొందిన మీర్జా జాఫర్ అలీబేగ్ కు పలువురు అధికారులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు.
![]()
