Andhra
రేపు నంద్యాలలో జరిగే ఏపీడబ్ల్యూజేఎస్ సభ హాజరవ్వండి: ఆర్కే
రేపు జులై 18-07-25 శుక్రవారం, ఉదయం 9 గంటలకు నంద్యాల లోని శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీ, యన్. జి. ఓ కాలనీ, నంద్యాల ఫంక్షన్ హాలులో ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర సమావేశం జరుగుతుంది అని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ఈ సభకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరవ్వాలని ఆయన కోరారు.
![]()
