Connect with us

Andhra

SIR నిలిపేయాలని ప్రజా సంఘాల సభ..

Published

on

అమలాపురం: భారత రాజ్యాంగ పరిరక్షణ అవశ్యకత గురించి అమలాపురంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించడానికి మేం వ్యతిరేకిస్తామని, దీంతో చాలా మంది ప్రజల ఓట్లు తొలగించబడతాయని, ఇది పూర్తిగా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు KM అబ్ధుల్ సుభాన్,మెలుకో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు రమేష్ పట్నాయక్, హెచ్ ఆర్ ఎఫ్, ఉభయ కమ్యూనిష్టు పార్టీల నాయకులు,ఇతర సామాజిక,పౌర సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.