గిద్దలూరు – నంద్యాల రైలు మార్గంలో నూతన టన్నెల్ నిర్మాణం పనులు ప్రారంభించారు. గతంలోనే ఈ రైల్వే మార్గం డబుల్ లైన్ వేసి ట్రైన్లు తిరుగుతున్నాయి. ఈ టన్నెల్ పూర్తి అయితే గమ్యం చేరెందుకు 15 నిమిషాల సమయం తగ్గనుంది. ఈ టన్నెల్ త్వరగా పూర్తి కావాలని ప్రయాణికులు కోరుతున్నారు.