Connect with us

Andhra

కలెక్టర్ కు మర్యాద పూర్వకంగా కలిసిన AAP జిల్లా అద్యక్షులు వి సుదర్శన్..

Published

on

ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా పి.రాజా బాబు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆమ్ ఆద్మీ పార్టీ – జిల్లా అధ్యక్షులు వేశపోగుసుదర్శన్. కలిసిన వారిలో APCC రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా మరియు ఇతర పార్టీల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.