Connect with us

World

ఘోరం.. యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగి 70 మంది దుర్మరణం

Published

on

సనా: యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోయిన ప్రమాదంలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు. 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ మంగళవారం వెల్లడించింది. సోమాలియా, ఇథియోపియాలకు చెందిన 260 మందితో ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ సోమవారం యెమెన్ దక్షిణ తీరంలో తీవ్రమైన గాలులతో సముద్రంలో బోల్తా పడటంతో మునిగిపోయిందని పేర్కొంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.