ఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గొత కొద్ది కాలంగా అధికార బీజేపీ.. ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘంతో కలిసి ఓట్లను చోరీ చేస్తున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నారు. ఈ...
తెలంగాణ: హెలీ టూరిజానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ – శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా...
డిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ విజయదశమి సందర్భంగా దుర్గమాత దర్శనం కోసం ముంబైలోని పూజా మండపాన్ని సందర్శించారు. ప్రతీ ఏటా తన కుటుంబంతో కలిసి అత్యంత ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొనే కాజోల్కు, ఈసారి మాత్రం...
ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్థాన్ మీద భారత్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్నిఇకనైనా ఆపకపోతే.. ఆ దేశం భౌగోళిక, చారిత్రక అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర...
భారత దేశ అతి పెద్ద కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల చేపట్టిన ఉద్యోగాల తొలగింపులు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అధికారిక లెక్కల ప్రకారం, కంపెనీ 12,200 మంది ఉద్యోగులను తొలగించింది....
ఢిల్లీ: స్పీడ్ పోస్ట్లో టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను పోస్టల్ శాఖ ప్రకటించింది. అత్యంత విశ్వసనీయ డెలివరీ సేవగా మరింత బలోపేతం చేయడానికి, భద్రతను, విశ్వసనీయతను పెంచే లక్ష్యంతో కొత్త ఫీచర్లతో ఈ సేవలను నవీకరించారు....
ముంబై: 29 సెప్టెంబర్ 2025 సోమవారం ముంబైలో జాతీయ నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం కన్వీనర్ సయ్యద్ సిరాజ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రాల వారీగా రిపోర్ట్, సమిక్ష జరిగింది. అలాగే యంపిజే...
నిజామాబాద్: నవీ జాగో సంయుక్త వేదిక కింద “ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులను రక్షించడం” అనే పేరుతో ఒక గ్రాండ్ సెమినార్ ను నిజామాబాద్ లో నిర్వహించారు. తెలంగాణ, CPI, CPM, CP (ML), CPM...
బెంగళూరు: కర్ణాటక అచీవర్ అవార్డు అందుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెద్దారవీడు త్రిపురాంతకం మండలాల పరిశీలకులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి. ఈ అవార్డు కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలోని...