మక్కా: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం భారతీయ ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. నవంబర్ 17, 2025న ఉదయం సుమారు 1:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో...
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తాజా బాంబ్ బ్లాస్ట్ లపై సంచలనం రేపే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా...
బీరూట్: ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ పై భీకర వైమానిక దాడులు చేపట్టాయి. హిజ్బుల్లా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. జనావాసాలను కూడా వదలకుండా దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో చాలా మంది లెబనాన్ పౌరులు చనిపోయినట్లు...
న్యూయార్క్: అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్ డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మజ్దానీ ఎన్నికయ్యారు. జొహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు...
ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్ లోని మిండావో ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపారు. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్...
పాకిస్థాన్లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది. క్వెట్టా వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుడులో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్లోని షికార్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం...
ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన నేపథ్యంలో.. అమెరికా, ఇజ్రాయెల్ వత్తిడితో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక గుర్తింపునివ్వక...
ఖాట్మండు: నేపాల్ అట్టుడుకుతోంది.. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు Gen-z పేరుతో అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రధాని ఓలి తీరును తప్పుబడుతున్న ఆందోళనకారులు. సోషల్ మీడియాపై బ్యాన్ను ఎత్తివేయాలని...
సియోల్: ఒకవైపు పాలస్తీనాలో ఇజ్రాయెల్ పౌరులను నరమేధం చేస్తుంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మతం గురించి పరిశోధన ఎక్కువగా జరుగుతుంది. దక్షిణ కొరియా సియోల్ లో ఒక మస్జిద్ లో వైజ్ఞానిక రంగంలో సిద్ధహస్తులైన స్త్రీ,...
గాజా: పాలస్తీనాలో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే లక్ష మేరకు ప్రజలను నరమేధం చేసింది.. ఆ దుర్మార్గాలు బయట పడకుండా 230 జర్నలిస్టులను హతమార్చింది. ప్రస్తుతం గాజా స్ట్రిప్లో నిన్న ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఐదుగురు అల్...