కేంద్రంలోని మోదీ సర్కారు ఏపీకి శుభవార్తను అందించింది. ఏపీలో కొత్త రైల్వే కనెక్టివిటీకి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏపీతో పాటు జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలలో రూ.6,405 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర...
ప్రజలకు వేగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆన్లైన్ సర్వీసులు అందించడంతో పాటు విద్యావంతులైన డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు ”డిజిటల్ లక్ష్మీ (డిజీలక్ష్మీ)” పేరిట వివిధ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ...
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక ఒకసారి, సాంకేతిక సమస్యలతో మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సిన ఆక్సియం-4 మిషన్ వాయిదా పడింది. ఈ మిషన్లో భాగంగా భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములు...
నేటి నుంచే బడుల పునః ప్రారంభం రాష్ట్రం లో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచే బడులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో గతంలో ఎన్న డూ లేనివిధంగా...
నేచురల్ బ్యూటీలను తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆరాదిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. అందులో నూ సౌత్ లో తమిళ్, కర్నాటక, కేరళ నుంచి ఏ భామ లాంచ్ అయినా వాళ్లను ఆదరించడంలో ఎంతో చొరవ...
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మరో ముఖ్యమైన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా...
సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వివాదాస్పదంగా మారింది. బర్త్డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం లభించినట్టుగా పోలీసులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా మగ్లీ వార్తల్లో నిలిచింది. మంగ్లీ పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల...
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమ మైనింగ్, ఎస్సీ, ఎస్టీ కేసులతో నెల్లూరు జైలులో ఉన్న ఆయనపై రవాణా కాంట్రాక్టర్ ఫిర్యాదుతో...
ఏడాది కాలంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి పవర్ ఫుల్ గా మారింది. రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలోని ప్రభుత్వం సహకారం ఉంది. అంతే కాదు మిత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన...