Politics
ఏపీపై కేంద్రం దృష్టి
ఏపీపై కేంద్రం దృష్టి గత రెండు దఫాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, మూడోసారి అధికారంలోకి వచ్చాక మరోలెక్క అన్నట్లుగా మారిపోయిందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీపై మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహకారాలు వరుసగా అందిస్తున్నారు. ఈ సమయంలో ఏపీ, లోకేష్ లపై మోడీకి ఉన్న ప్రత్యేక దృష్టి విషయం మరోసారి తెరపైకి వచ్చింది.
![]()
