चुनाव आयोग ने कहा कि कांग्रेस ने महाराष्ट्र में 28421 बीएलए नियुक्त किए थे. चुनाव परिणाम घोषित होने तक कांग्रेस के किसी भी बीएलए या कांग्रेस...
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన భయానక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 204 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ విషాదకర సంఘటన అందరిలో తీవ్ర...
విమాన ప్రమాదం: మెడికల్ హాస్టల్పై కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం – 20 మందికి పైగా విద్యార్థుల మృతి అహ్మదాబాద్లో గురువారం ఉదయం దారుణమైన విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్...
✈️ అహ్మదాబాద్ వద్ద ఘోర విమాన ప్రమాదం: 241 మంది మృతి 🧬 డీఎన్ఏ పరీక్షలతో గుర్తింపు ప్రక్రియ 🛑 ఘటనాస్థలికి ప్రధాని మోదీ పర్యటన అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం సమీపంలో గురువారం...
అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. అయితే, ఈ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది....
అహ్మదాబాద్లోని మేఘని నగర్ అనే నివాస ప్రాంతంలో విమానం కూలిపోయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అసోసియేటెడ్ ప్రెస్తో చెప్పారు. విమాన ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్లో...
కేంద్రంలోని మోదీ సర్కారు ఏపీకి శుభవార్తను అందించింది. ఏపీలో కొత్త రైల్వే కనెక్టివిటీకి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏపీతో పాటు జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలలో రూ.6,405 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర...